ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన యూరప్ పర్యటనను కొనసాగిస్తున్న సంగతి తెలసిందే. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. 1993లో నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నుండి తిరిగి వస్తుండగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఆగిపోయినప్పుడు తీసిన…
ఆపరేషన్ గంగా కార్యక్రమ ఉన్నతస్థాయి సమీక్షకు అధ్యత వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు జరుగుతున్న కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు రెండో రోజు తన అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఉక్రెయిన్ లోని భారతీయులందరూ క్షేమంగా, సురక్షితంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వ యంత్రాంగం…
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ-స్లొవాక్ రిపబ్లిక్ ప్రధాని గౌరవనీయ ఎడ్వర్డ్ హెగర్ల మధ్య ఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్లొవాక్ రిపబ్లిక్ ప్రధాని గౌరవనీయ ఎడ్వర్డ్ హెగర్తో ఫోన్ద్వారా సంభాషించారు. ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను తరలించడంలో సహకరించడంపై ఈ సందర్భంగా గౌరవనీయ ఎడ్వర్డ్ హెగర్కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారతదేశం నుంచి…
రొమేనియా ప్రధాని గౌరవనీయ నికోలే లోనెల్ సియుకాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రొమేనియా ప్రధాని గౌరవనీయ నికోలే లోనెల్ సియుకాతో ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్ నుంచి కొన్ని రోజులుగా భారత పౌరులను తరలించడంలో రొమేనియా సహకారంపై ఈ సందర్భంగా గౌరవనీయ నికోలే లోనెల్ సియుకాకు ప్రధానమంత్రి ధన్యవాదాలు…
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరిలిస్తున్న భారత ప్రభుత్వం
ఉక్రెయిన్ నుంచి తిరిగి వస్తున్న భారతీయులకు వివిధ మినహాయింపులను అందిస్తూ అంతర్జాతీయ ప్రయాణ మార్గదర్శకత్వాలను సవరించి సడలింపులు అందిస్తున్న ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రయాణానికి ముందు తప్పనిసరిగా ఆర్టి-పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలని, మరియు టీకా సర్టిఫికెట్ పొంది…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల్పించిన సానుకూల వాతావరణం తో భారత సంతతికి చెందిన అనేకమంది శాస్త్రవేత్తలు స్వదేశానికి తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నారు:. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ 36వ ఫౌండేషన్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్ సైన్స్ సులభతర నిర్వహణకు కొత్త మార్గదర్శకాల విడుదల: "తక్కువ ప్రభుత్వం ఎక్కువ పాలన" దిశగా రామలింగస్వామి రీ ఎంట్రీ ఫెలోషిప్ సదస్సును కూడా…
ఉక్రెయిన్ అధ్యక్షుడు గౌరవనీయ వొలోదిమిర్ జెలెన్స్కీతో ప్రధానమంత్రి సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ తెల్లవారుజామున ఉక్రెయిన్ అధ్యక్షుడు గౌరవనీయ వోలోదిమిర్ జెలెన్స్కీతో సంభాషించారు. ఉక్రెయిన్లో ప్రస్తుత సంఘర్షణాత్మక పరిస్థితి గురించి ప్రధానమంత్రికి ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఈ సందర్భంగా వివరించారు. ఈ సంఘర్షణల్లో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి తీవ్ర…
భౌగోళిక రాజకీయ పరిస్థితి పరిణామాలు, పతనం ప్రపంచ ఇంధన మార్కెట్ సంభావ్య ఇంధన సరఫరా అంతరాయాలను నిశితంగా పరిశీలిస్తున్న భారతదేశం
పరిణామం చెందుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను, భారత ప్రభుత్వం ప్రపంచ ఇంధన మార్కెట్లను అలాగే సంభావ్య శక్తి సరఫరా అంతరాయాలను నిశితంగా పరిశీలిస్తోంది. తన ప్రజలకు ఇంధన న్యాయాన్ని నిర్ధారించడం, నికర శూన్య భవిష్యత్తు వైపు ఇంధన పరివర్తన కోసం, భారతదేశం…
రూ. 1,364.88 కోట్ల ఆర్థిక వ్యయంతో ఇమ్మిగ్రేషన్ వీసా ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ ( విదేశీయుల వలస వీసా నమోదు పద్ధతి – ఐవిఎఫ్ఆర్టి) పథకాన్ని మార్చి, 31, 2021 కాలపరిమితిని ఐదేళ్ళపాటు – ఏప్రిల్ 1, 2021 నుంచి మార్చి 31, 2026 వరకు పొడిగించేందుకు ఆమోద ముద్ర వేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం
వలసలు, వీసా సేవలను తాజాపరుస్తూ, ఆధునికరించడమన్న ఐవిఎఫ్ఆర్టి కీలక లక్ష్యం పట్ల మోడీ ప్రభుత్వ నిబద్ధతను పట్టి చూపుతున్న ఈ పథకం కొనసాగింపు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శనంలో ఈ పథకం ద్వారా జాతీయ భద్రతను బలోపేతం…